పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అరటిపండు పోషకాలు

చిత్రం
అరటిపండు లో "Tryptophan Amino acid " అనే పదార్థం వుంటుంది. ఇది మనలో "హ్యాపీనెస్ హార్మోన్" ను విడుదల చేస్తుంది.  ఇందులో "కార్బోహైడ్రేట్స్" వుంటుంది. ఇది శక్తి ని ఇస్తుంది.  దీనిలో 27మిల్లీగ్రాములు మెగ్నీషియం వుంటుంది. ఇది మన గుండె, కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది.  అరటిపండు లో  "ఐరన్" ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్త హీనతను పోగొడుతుంది.  ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం  మన జీర్ణావ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. ఇందులో రోజుకి 20% సరిపోయే "బి6" విటమిన్ వుంటుంది. ఇది  మనక  అవసరం  అయ్యే  "హిమెగ్లోబిన్", "ఇన్సులిన్ ", "అమినో ఆమ్లాలు" , ఇవి మనలో వుండే ఆరోగ్యకరమైన కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇందులో "పొటాషియం"  వుంటుంది. ఇది రక్త ప్రసరణ కు  తోడ్పడుతుంది.  ఇందులో "విటమిన్ సి"  వుంటుంది.  ఈ విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

నేరేడు పళ్ళు ప్రయోజనాలు

చిత్రం
వర్షం కాలంలో లభించే ముఖ్యమైన పండు లో  నేరేేేడు పండు ఒక్కటి. నేరేడు  పండు లో విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం వంటి  ఖనిజాలతో సమృద్ధిగా వుంటాయి.  వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడం,  ఎముకలు ఆరోగ్యంగానూ, దృఢంగా ఉండటానికే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  నేరేడు విత్తన సారం రేడియోప్రోటెక్టీవ్ చర్యలు కలిగి ఉంటుంది. ఇది వారసత్వం పరంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గింస్తుంది.  నేరేడు పళ్ళు రోమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గింస్తుంది. నేరేడు పళ్ళ గుజ్జు సారానికి శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.  నేరేడు పళ్ళ గుజ్జు యాంటీ మైక్రోబియల్ చర్యలను కలిగి ఉంటుంది. ఇవి చర్మ ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియా మరియు ఫంగస్ లపై పోరాడుతాయి. నేరేడు పళ్ళ లో  పుష్కలంగా ఆంథోసైనిన్ అనే బయోఆక్టివ్ సమ్మేళనం వుంటుంది. ఇది ఒక రకమైన యాంటీ యాక్సిడెంట్. ఇది కడుపు లో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల రియాక్టీవ్ చర్యలను నిరోధిస్తుంది. అతిసారం, అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణాశయ సమస్యలనూ తగ్గింస్తుంది.  ఇందులో వుండే ఐరన్ రక్తాన్ని శుద్ధిచేసి మ...

పనస పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

చిత్రం
పండ్లు మానవుడికి ప్రకృతి సంపాదించిన అపురూపమైన వరము. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధన్యాలను ఆహారంగా తీసుకుంటే, అన్నీరకాల పోషకాలు లభిస్తాయి.  పనస పండు లో విటమిన్ ఎ,సి, బి6 మరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ ఖనిజాలతో సమృద్ధిగా వున్నాయి. అంతేకాదు ఫైబర్ పుష్కలంగా వుంటుంది.  పనస పండు తోనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యవ్యద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యలనూ తగ్గింస్తుంది.  పనస పండు లో ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ కలిగి వుంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలతో వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇవి అజీర్తి, అల్సర్లను కూడా నివారిస్తుంది.  పనస పండు లో పొటాషియం అధికంగా వుంటుంది. ఇది రక్త పోటును అదుపులో వుంచి,  గుండె కి ఎంతో మేలు చేస్తుంది.  పనస చెట్టు వేర్లలలో వుండే ఔషధ గుణాలు ఆస్తమా, జ్వరము,డయేరియా  మరియు చర్మ వ్యాధులను నయం చేస్తాయి. పనస పండు లో వుండే యాంటీ యాక్సిడెంట్ లు శరీరం లో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి,  కణజాలాల నాశనన్ని అడ్డుకుంటాయి.  పనస పండు లో వుండే విటమిన్ సి రో...

దానిమ్మలో పోషకాలు

చిత్రం
మనలో రక్తహీనత సమస్య వున్నప్పుడు, వైద్యుల సలహా మేరకు దానిమ్మ పండు తీసుకుంటాము. ఇందులో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు ఎంతగానో అవసరం అయ్యే పోషకాలు ఉంటాయి. ఈ పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం......... దానిమ్మలో విటమిన్ 'ఎ', 'సి','ఇ', 'బి5', "ప్లేవనైడ్స్" మరియు  "యాంటీ యాక్సిడెంట్"  లు  సమృద్ధిగా వుంటాయి. కణాల విధ్వంసం  కారణంమయ్యే "ప్రీ రాడికల్స్ " కు వ్యతిరేకం గా  పోరాడి, నిత్యం యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతాయి. వయస్సు పెరగడం ద్వారా వచ్చే ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. "అల్జీమర్స్", "రోమ్ము", "చర్మ కాన్సర్" రాకుండా కాపాడడం జరుగుతుంది.  దానిమ్మ కి సహజ "యస్పరిన్ గుణాలు" ఉన్నాయి. ఇవి రక్త నాళాల్లో ఎటువంటి అడ్డంకులు  లేకుండా  చేసి,  రక్త ప్రసరణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది.  దానిమ్మలో "కాల్షియం" వుంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగానూ వుండటానికి ఉపయోగపడుతుంది.  దానిమ్మలో "విటమిన్ కె" వుంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడుతుంది.  దానిమ్మలో "విటమిన్ ఎ" , కంటి వ్యాధిలను నివారి...

సీతాఫలం ప్రయోజనాలు

చిత్రం
వర్షం కాలంలో సహజంగా అడవుల్లో పెరిగే మంచి పండు  సీతాఫలం. ఇది చాలా తియ్యనైనా పండు మరియు అన్నీ రకాల పోషకాలు  పుష్కలంగా   ఉన్నాయి. ఈ పండు ప్రయోజనాలను తెలుసుకుందాం.............  సీతాఫలంలో "విటమిన్ బి6" అధికంగా వుంటుంది.  ఇది "బ్రోంకైల్ ఇన్ల్పమేషన్" తగ్గించి "ఆస్త్మాటిక్స్ అటాక్" ను తగ్గింస్తుంది.  సీతాఫలం లో పుష్కలంగా మెగ్నీషియం వుంటుంది. ఇది గుండె పోటు నుండి రక్షిస్తుంది.  సీతాఫలం లో "కాఫర్" మరియు "డైటర్ ఫైబర్" అధికంగా వుంటుంది. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులో అధికంగా వుండే   "డైటర్ ఫైబర్" ...షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది.  టై2 డయాబెటిస్ తగ్గింస్తుంది.  సీతాఫలం లో పుష్కలంగా పొటాషియం మరియు మెగ్నీషియం వుండి,  ఈ రెండు రక్త పోటును అందుపులో వుంచుతాయి. ఇందులో  మెగ్నీషియం నీరు స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తూ, కీళ్ళలోని యాసిడ్స్ ని బయటకు తరిమేసి....రుమటిజం, కీళ్ళనొప్పులకు చెక్ పెడుతుంది.  సీతాఫలం లో పుష్కలంగా "నియాసిన్" మరియు "డైటర్ ఫైబర్" వుంటాయి.  ఇవి "కోల్ స్ట్రాల్ స్థాయ...

కర్బూజ కాయ లోని పోషకాలు

చిత్రం
వేసవిలో మనము డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాలంలో నీరు ఎక్కువ స్థాయి లో వుండే పండ్లు గమనిస్తాం. ఈ పండ్లు లో  ఎక్కువ స్థాయి నీరు,  ముఖ్యమైన పోషకాలు వుండే కర్బూజ  ప్రయోజనాల  గురించి తెలుసుకుందాం ................................ కర్బూజ కాయ లో అధికంగా 92% నీరు వుంటుంది. ఈ నీరు డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడం, అదే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది.  కర్బూజ కాయ లో లైకోపెన్ అనే పదార్థం పుష్కలంగా  వుంటుంది. ఈ పదార్థం గుండె కు సంబంధించిన సమస్యలను  పారద్రోలుతుంది. ఇందులో వుండే పీచు పదార్థం మరియు ఔషధం గుణాలు  వల్ల అజీర్తి,  ఎగ్జిమా,  యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలనూ నివారిస్తుంది. ఇంకా కిడ్నీ లో రాళ్లు కరగడానికి తోడ్పడుతుంది. మన జీర్ణావ్యవస్థ సరిగ్గా లేకపోయినా,  మనం ఎన్నో రకాల సమస్యలనూ ఎదురుకుంటున్నాం.  కర్బూజ కాయ లో కోవ్వులు స్వల్పంగా వుండి, బరువు తగ్గడానికీ ఎంతగానో తోడ్పడుతుంది. కర్బూజ విత్తనాలలో పొటాషియం అధికంగా వుంటుంది. ఇది బొజ్జ లో వుండే కోవ్వును తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు పొటాషియం...